KCR: కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతోంది? ఆయన సతీమణి ఎక్కడ?
అసలు కల్వకుంట్ల కుటుంబం (Kalvakuntla Family)లో ఏం జరుగుతోంది? దసరా పండుగ సందర్భంగా కేసీఆర్ (KCR) ఇంటి పూజకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది …
Latest political news and updates
అసలు కల్వకుంట్ల కుటుంబం (Kalvakuntla Family)లో ఏం జరుగుతోంది? దసరా పండుగ సందర్భంగా కేసీఆర్ (KCR) ఇంటి పూజకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది …
ఒకవైపు మూడు గ్రామాలు.. మరోవైపు ఏడు గ్రామాలు.. కర్రలతో తలపడితే ఎలా ఉంటుంది? రక్తం ఏరులై పారుతున్నా వెనుకడుగు వేసేదే లేదు. పగులుతున్న తలలు.. ఒంటిపై గాయాలు …
2008 ముంబై ఉగ్రదాడుల (Mumbai Terror Attacks) గురించి మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత పి. చిదంబరం (Former Union Home Minister P Chidambaram) చేసిన …
తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ.. మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాణికుముదిని తెలిపారు. అక్టోబర్ 23న తొలివిడత ఎన్నికలు నిర్వహించనున్నారు
ఇటీవల నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం, చిరు సోదరుడు పవన్ కల్యాణ్కు గుచ్చుకోలేదంటారా? పక్కాగా ఆయన మనసు నొచ్చుకునే ఉంటుంది.
కొన్ని సంఘటనలు ఆలోచింపజేయాలి. మనకో గొప్ప పాఠాన్ని నేర్పాలి. కానీ ఇవి రెండూ జరగవు. మనకు ఇష్టమైన నటుడు కనిపిస్తే అంతే.. మైమరచిపోతాం. దాని పర్యావసానాలు పట్టవు.
శాసనమండలికి జగన్ తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను అనుమతిస్తున్నారు. దానికి కూడా రానివ్వకుంటేనే బాగుంటుందేమోనని ఇవాళ ఏపీ శాసనమండలి సమావేశాలను వీక్షించిన వారంతా అనుకుంటున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సైతం అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంతా ఓకే కానీ ఒక్క విషయంలో మాత్రం సీన్ రివర్స్గా ఉంది.
మూసీ శుక్రవారం అర్ధరాత్రి ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా ఉప్పొంగింది. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలు జలదిగ్భంధంలో మునిగిపోయాయి. షాకింగ్ స్థాయిలో వరద..
ఏపీ అసెంబ్లీ సాక్షిగా రచ్చ ప్రారంభమైంది. మొన్నటి వరకూ చప్పగా సాగిన అసెంబ్లీ సమావేశాలు నిన్న మాత్రం ఘాటెక్కాయి. నాడు శ్రీకృష్ణుడు ఒక పర్సస్తో ఖాండవ దహనం …
ఎవరు అవునన్నా.. కాదన్నా ఆయనో ప్రజా ప్రతినిధి.. పైగా ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి. ఆయనపై మనకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా కూడా అసెంబ్లీ సాక్షిగా..
ఏ బోధి వృక్షం కింద కవిత కూర్చున్నారో కానీ.. ఆమెకు అయితే బాగానే జ్ఞానోదయం అయినట్టుంది. మొత్తానికి తన వంతు వాదనను గట్టిగానే వినిపిస్తున్నారు.