
Harish Rao: కేటీఆర్, హరీశ్ దూకుడు.. కళ్లెం వేసెదెవరు?
తెలంగాణ రాజకీయాలు (Telngana Politics) రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. అధికారం కోల్పోయినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని జోష్ కనిపిస్తోంది
Latest political news and updates
తెలంగాణ రాజకీయాలు (Telngana Politics) రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. అధికారం కోల్పోయినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని జోష్ కనిపిస్తోంది
ఏపీలో ఉద్యోగార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఒక డీఎస్సీ (DSC) ఇచ్చి ఉద్యోగాలిచ్చిన ఏపీ ప్రభుత్వం (AP Government) మరో డీఎస్సీకి నోటిఫికేషన్ (DSC Notification) …
కాలం.. అన్నింటికంటే చాలా శక్తివంతమైంది! ఓడల్ని బండ్లు, బండ్లను ఓడలుగా మార్చగల శక్తి కేవలం కాలానికి మాత్రమే ఉంటుందంటారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.
ప్రస్తుతం ఏపీలో ఓ టాక్ నడుస్తోంది. అదేంటంటే.. వైసీపీ (YCP)లోకి ఓ కీలక నేత రాబోతున్నారని.. దీనిలో ఎంత నిజముంది? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కూటమి …
ఇంత జరిగాక విజ్ఞుడైన రాజకీయ నేత (Political Leader) ఎవరైనా అసలు తప్పిదం ఎక్కడ జరిగిందనేది అన్వేషించుకుంటారు. కానీ జగన్ మాత్రం ఐప్యాక్ దెబ్బేసిందని..
ఒకప్పుడు అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju)ను రాజకీయంగా డమ్మీని చేసి కాలర్ ఎగురవేసిన వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)కు ఇప్పుడు …
అభ్యర్థి ప్రకటన అంటే అంత సులువేం కాదు.. చాంతాడంత లిస్ట్ ఉంటుంది ఏ స్థానానికైనా.. దాని నుంచి షార్ట్ లిస్ట్ చేయాలి. తిరిగి దాని నుంచి ఒకరిని …
బాలయ్య (Balayya).. ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu), మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh)పై తీవ్ర విన్నారా? తీవ్ర అసహనంతో ఉన్నారట.
అసలు కల్వకుంట్ల కుటుంబం (Kalvakuntla Family)లో ఏం జరుగుతోంది? దసరా పండుగ సందర్భంగా కేసీఆర్ (KCR) ఇంటి పూజకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది …
ఒకవైపు మూడు గ్రామాలు.. మరోవైపు ఏడు గ్రామాలు.. కర్రలతో తలపడితే ఎలా ఉంటుంది? రక్తం ఏరులై పారుతున్నా వెనుకడుగు వేసేదే లేదు. పగులుతున్న తలలు.. ఒంటిపై గాయాలు …
2008 ముంబై ఉగ్రదాడుల (Mumbai Terror Attacks) గురించి మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత పి. చిదంబరం (Former Union Home Minister P Chidambaram) చేసిన …
తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ.. మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాణికుముదిని తెలిపారు. అక్టోబర్ 23న తొలివిడత ఎన్నికలు నిర్వహించనున్నారు