AP News: రాజధానికి బిల్లుకు లోక్సభ గ్రీన్ సిగ్నల్.. ఏపీ చరిత్రలో లిఖించిదగిన రోజిది..
ఏపీకి రాజధాని అనేది పన్నెండేళ్ల అక్కడి ప్రజల కల. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే తరువాత వచ్చిన వైసీపీ మూడు రాజధానుల పాట …
ఏపీకి రాజధాని అనేది పన్నెండేళ్ల అక్కడి ప్రజల కల. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే తరువాత వచ్చిన వైసీపీ మూడు రాజధానుల పాట …
ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం పేరిట ఎవరిపైనైనా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే వదిలేదే లేదని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. సోషల్ మీడియాలో అడ్డగోలు ప్రచారం, దుష్ప్రచారం, కులమతాల మధ్య …
నేడు మెగా పవర్స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఆయనకు అభిమానులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అయితే తన కుమారుడి పేరిట అన్నదానం …
‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవార్డులు సైతం గెలుచుకుని సగర్వంగా నిలిచింది. యధువంశీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని …
బావామరదళ్లైన యాదగిరి (హర్ష్ రోషన్), రాజమ్మ (శ్రీదేవి) ఇద్దరూ ఒకే రోజు పుడతారు. చిన్న వయసులోనే వీరిద్దరినీ ఒకరికి ఇచ్చి ఒకరికి పెళ్లి చేయాలని ఇరువురి తల్లిదండ్రులు …
మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ (గురువారం) ఉదయం 6-6.30 గంటల మధ్య రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్- ప్రైవేట్ ట్రావెల్స్ …
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. దీని కోసం చిత్ర యూనిట్ శరవేగంగా షూటింగ్ …
ఈ చిత్రాన్ని ఓ అందమైన చందమామ కథలాంటి సినిమాగా అభివర్ణించారు. ఇదొక కామెడీ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రమని.. థియేట్రికల్గా ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని మానస శర్మ …
ఉదయం లేచీ లేవగానే గతంలో అయితే పేపర్ లేదంటే కాఫీ పడితే ఉదయం అంతా ప్రశాంతంగా ఉండేది. కాఫీ అనేది ఒక బిగ్ అడిక్షన్ అని చెబుతారు. …
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పాన్-ఇండియా చిత్రం 'పెద్ది' (Peddi). ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ అంచనాలను భారీగా పెంచేశాయి. స్పోర్ట్స్ …
ప్రపంచం ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటుంది. ఏదైనా చిన్న విషయం దొరికిందా? దానిని చిలువలు పలవలు చేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. సోషల్ మీడియా ఫాస్ట్ …
ఆరోగ్యంతోనే అందం ముడిపడి ఉందని, అందుకోసం యువత ఫిట్నెస్కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హీరోయిన్ ఈషా రెబ్బ అన్నారు. ప్రముఖ వెల్నెస్ హెల్త్కేర్ సంస్థ ‘కలర్స్’ ఏర్పాటు …